Nabha Natesh : నాభి చూపిస్తూ ఇస్మార్ట్ పోరి అందాల ఎర

 




Photo Courtesy : Instagram / @nabhanatesh

కర్ణాటకలోని శృంగేరిలో పుట్టి పెరిగారు నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.




Photo Courtesy : Instagram / @nabhanatesh

తొలి సినిమా ఆశించినంత గుర్తింపు తీసుకురాలేదు. 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. 



Photo Courtesy : Instagram / @nabhanatesh

సినిమా అవకాశాలు రాకపోయినా తాను పట్టించుకోనని.. కష్టపడి పనిపై దృష్టి పెడితే ఎప్పటికైనా మంచి రిజల్ట్ వస్తుందని నభా నటేష్ చెప్పారు. 



Photo Courtesy : Instagram / @nabhanatesh


సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు పంచుకుంటూ ఉంటారు. 

 

Comments